మహమ్మారిపై పోరుకు ఏడీబీ రుణం..
న్యూఢిల్లీ  :  కోవిడ్‌-19 ను ఎదుర్కొనే క్రమంలో అట్టడుగు వర్గాలకు ఆసరా కల్పించడంతో పాటు ఇతర చర్యల కోసం భారత్‌కు దాదాపు రూ 10,500 కోట్ల రుణం అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ముందుకొచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏడీబీ కోవిడ్‌-19 రెస్పాన్స్‌ కార్యక్రమం (కేర్స్…
లాక్‌డౌన్‌లో.. లిక్కర్‌ దందా..!
హాలియా :  జిల్లాలోని నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో మద్యం దందా జోరుగా సాగుతోంది. లాక్‌డౌన్‌ను పట్టించుకోని లిక్కర్‌ వాపారులు మద్యం అక్రమ రవాణాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఈ మద్యం దందా అంతా కూడా ఎక్సైజ్‌ అధికారుల కన్నుసన్నతోనే సాగుతోందని నియోజకవర్గ వ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 15 రోజుల క్రితం…
‘చిన్నచేతులు’ పెద్దసాయం చేస్తున్నాయి
హైదరాబాద్‌:  కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో దాని కట్టడి కోసం భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో రోజు వారీ కూలీలు, వలస కూలీలు, పేదలకు ఆహారం లభించక, నిత్యవసరాలు అందుబాటులో లేక పూటగడవని పరిస్థితి ఏర్పడింది. అయితే వారికి సాయంగా అనేక మంది వారి ఆపన్న హస్తాలను అందిస్తున్నారు. అన…
‘క్షమాగుణంలోనూ శక్తి దాగి ఉంటుంది’
న్యూఢిల్లీ:  నిర్భయ  సామూహిక అత్యాచారం, హత్య కేసు లో దోషులుగా ఉన్న ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ ఠాకూర్‌ కుటుంబ సభ్యులు రాష్ట్రప్రతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆదివారం లేఖ రాశారు. తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని అభ్యర్థించారు. ‘‘కారుణ్య మరణానికి అనుమతినివ్వాలని మిమ్మల్ని, బాధితురాలి…
కరోనా అప్‌డేట్‌: 118కి చేరిన కేసుల సంఖ్య
న్యూఢిల్లీ :  దేశంలో  కరోనా వైరస్‌  కేసుల సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 118కి పెరిగింది. కాగా ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో మహారాష్ట్రకు చెందినవే అధికంగా ఉన్నాయి. మహారాష్ట్రలో తాజాగా మరో నలుగురికి కరోనా సోకడంతో ఇప్పటి వరకు 38 కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించి…
పైలట్‌ ప్రాజెక్ట్‌గా ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’
విశాఖపట్నం:  పౌష్టికాహారం లబ్ధిదారులకు సక్రమంగా అందేలా తగిన చర్యలు తీసుకుంటామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి  తానేటి వనిత  పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో మంత్రితో పాటు డైరెక్టర్‌ కృత్తికా శుక్లా, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్ర…